Home National Page 2

National

భారత్ ఆర్మీ డాగ్ కు గ్యాలంట్రీ అవార్డు.. సైనికులను కాపాడేందుకు ప్రాణాలర్పించిన కుక్క

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : భారత్ ఆర్మీలో విశేష సేవలందించిన సైనికులకు అవార్డులు ఇచ్చి సత్కరించుకోవడం ఆనవాయితీ. ప్రతీ ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన సైనికులకు వారి సేవలకు గాను వివిధ స్థాయిల్లో...

ఇండియాతో పాటు మరో ఐదు దేశాల్లో ఆగస్టు 15నే స్వాతంత్ర్య దినోత్సవం

రచ్చబండ : భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటీష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం సిద్ధించింది. అప్పటి నుంచి ప్రతీ ఏటా అదేరోజున దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. జాతి...

జమిలి ఎన్నికల వైపే మొగ్గు? అటు వైపే కేంద్రం అడుగులు?

రచ్చబండ : ఈ సారి లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయా.. కొన్ని రాష్ట్రాల ముందుస్తు ఊహాగానాలకు తెరపడనుందా.. ఖర్చు తగ్గించుకునేందుకు ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలే మేలనుకున్నదా.. కేంద్ర...

రాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లని ఓట్లు 53.. ఎందరు ఎంపీలు, ఎమ్మెల్యేలో తెలుసా?

రచ్చబండ : ప్రజల ఓట్లతో గెలిచి ప్రజాప్రతినిధులుగా చెలామణి అవుతున్న మన ఎంపీలు, ఎమ్మెల్యేల్లో కొందరి ఓట్లు చెల్లలేదు. అదీ మన దేశ ప్రథమ పౌరులైన రాష్ట్రపతి ఎన్నికల్లో కావడం గమనార్హం. మొత్తంగా...

ఆ మూడు రోజుల పాటు జాతీయ జెండాను ఇళ్లపై ఎగురవేయాలి : మోదీ

రచ్చబండ : ఈసారి స్వాతంత్ర్య దినోత్సవాన్ని అంబరాన్నంటేలా చేసుకోవాలని కేంద్రం భావిస్తోంది. త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించాలని నిర్ణయించింది. ఇంటింటి త్రివర్ణ ఉద్యమంగా నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆగస్టు 13, 14, 15 తేదీల్లో...

లీటరు పెట్రోల్ పై రూ.5, డీజిల్ పై రూ.3 తగ్గింపు

రచ్చబండ : పెరిగిన పెట్రో ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు కాస్త ఊరట లభించింది. లీటరు పెట్రోలుకు రూ.5, డీజిలుపై రూ.3 తగ్గింపు ఉపశమనం కలిగించింది. ఇది ఎక్కడనేగా మీ అనుమానం మహారాష్ట్ర...

నేను ఎన్నికైతే అలాంటి చర్యలకు దిగబోను : యశ్వంత్ సిన్హా

రచ్చబండ : రాష్ట్రపతి ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే తెలంగాణకు ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వచ్చి వెళ్లారు. తాజాగా సోమవారం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్...

భారీ వర్షాలకు 24గంటల్లో ఆరుగురి మృత్యువాత.. 69కి చేరుకున్న మృతుల సంఖ్య

రచ్చబండ : భారీ వర్షాలకు గడిచిన 24 గంటల్లో వివిధ చోట్ల ఆరుగురు మృత్యువాత పడ్డారు. జూన్ 1 నుంచి ఇప్పటి వరకూ మృతుల సంఖ్య 69కి చేరుకుంది. ఇదీ గుజరాత్ రాష్ట్రంలో...

ఏఐఏడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని స్వామి

రచ్చబండ : ఏఐఏడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళని స్వామిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చెన్నైలో సోమవారం జరిగిన ఆ పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక జరిగింది. ఆయన...

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ముర్ముకు మద్దతివ్వాలని థాకరేకు లేఖ రాసిన మరో శివసేన ఎంపీ

రచ్చబండ : రాష్ట్రపతి ఎన్నికల్లో శివసేన పార్టీ ఎన్డీయే అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ అధినేత ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. ఇప్పటికే ఆ పార్టీ...

Recent Posts