ఎన్టీపీసీలో మహిళా ఇంజినీర్ల ఎంపికకు దరఖాస్తులు
ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ
నేషనల్ థర్మల్ పవర్ కార్పరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో మహిళల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఈటీటీ) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ను...
ప్రపంచ రాజ్యాంగాలకు మూలమేదో తెలుసా?
అతి పెద్దది ఏది? అతి చిన్నది ఏది?
ప్రపంచంలోని వివిధ దేశాల రాజ్యాంగాల రూపకల్పనకు తొలి రూపం ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలుసా. క్రీ.పూ.2300 నాటి లగాష్ (అప్పటి ఇరాక్ లోని భాగం)...
ఎవరా నలుగురు ఎమ్మెల్యేలు?
బెంగళూరు డ్రగ్స్ కేసులో కదులుతున్న హైదరాబాద్ డొంక
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని ఓ ఫాంహౌస్ లో కన్నడ హీరో ఇచ్చిన వింధుకు హాజరైన వారి కోసం తీగలాగుతున్నారు. ఆ వింధుకు తెలంగాణకు చెందిన...
రజనీకాంత్కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు
ప్రముఖ సినీ నటుడు, సూపర్స్టార్ రజనీకాంత్ కు ప్రతిష్ఠాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. ఈ మేరకు 51వ దాదా సాహెబ్ పాల్కే అవార్డుకు రజనీకాంత్ ను ఎంపిక చేసినట్లు కేంద్ర...
బంగ్లాతో బలపడనున్న స్నేహ బంధం
యాభై ఏళ్ల క్రితం బంగ్లాదేశ్ ఏర్పాటుకు సహకరించిన మనదేశం స్నేహబంధం మరింత బలోపేతం అవుతోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్లో మోదీ పర్యటన మైత్రీబంధం మరింత బలపడటానికి దోహదపడుతుంది. మోదీ పర్యటనతో...
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(డబ్యూటీసీ) ఫైనల్లో టీమిండియా
వరల్డ్ టెస్టు చాంపియన్షిప్(డబ్యూటీసీ) ఫైనల్లో సగర్వంగా అడుగుపెట్టింది. ఇప్పటికే న్యూజిలాండ్ ఫైనల్కు చేరగా, తాజాగా టీమిండియా తుది పోరుకు అర్హత సాధించింది. నాల్గో టెస్టులో 160 పరుగులు వెనుకబడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్...
ఎన్నికల బరిలో ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ అధినేత్రి కూతురు ప్రియాంకగాంధీ ప్రజల్లోకి వెళుతున్నారు. అసోంలో పర్యటించిన ఆమె తాజాగా పోటీ కూడా చేయాలన్న డిమాండ్ వినిపిస్తోంది..
కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం నింపాలంటే సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ పార్టీ...
బీజేపీని దుమ్ము దులిపిన బీజేపీ ఎంపీ
తాజాగా బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మాట్లాడుతూ ‘కేరళ బీజేపీ సీఎం అభ్యర్థిగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ పేరు ప్రకటించడాన్ని’ తప్పుపట్టారు. ‘శ్రీధరన్ వయసు 89 ఏళ్లు. బీజేపీ రూల్స్ ప్రకారం 75 ఏళ్లు...
లీటరు పెట్రోల్ రూ.75కు తగ్గించే ఛాన్సు
పెట్రోల్.. డీజిల్ మీద వ్యాట్ విధానంలో పన్నును వేయటమే ధరల పెరుగుదలకు ఒక కారణంగా చెప్పాలి. ఎందుకంటే.. దేశ వ్యాప్తంగా అన్ని వస్తువుల పైనా జీఎస్టీ విధిస్తున్నారు. పెట్రోల్.. మద్యం ఈ రెండింటిని...
చెక్ బౌన్సు కేసులపై సుప్రీం కీలక వ్యాఖ్య
పేరుకు పోయిన చెక్ బౌన్సుల కేసులపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. లక్షలాది కేసులు దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో చెక్ బౌన్సు కేసులు నిలిచిపోవటం...