Home National Page 3

National

మరో 5రోజులు భారీ వానలు.. తెలంగాణ సహా వివిధ రాష్ట్రాలకు ఐఎండీ హెచ్చరిక

రచ్చబండ : రాబోయే ఐదు రోజుల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వానలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది....

16కు చేరిన అమర్ నాథ్ మృతుల సంఖ్య.. సురక్షిత ప్రాంతాలకు 15 వేల మంది యాత్రీకులు

రచ్చబండ : జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని అమర్ నాథ్ గుహకు సమీపంలో నిన్న వరద బీభత్సానికి మృతి చెందిన యాత్రికుల సంఖ్య శనివారం నాటికి 16కు చేరుకుంది. ఆర్మీ రక్షణ చర్యల్లో మునిగి...

రాజ్యసభ నామినేట్ సభ్యులు పీటీ ఉష, ఇళయరాజా, విజయేంద్ర ప్రసాద్, వీరేంద్ర హెగ్డే జీవన గమనం

రచ్చబండ ప్రత్యేకం : రాష్ట్రపతి కోటాలో తాజాగా నలుగురు ప్రముఖులను రాజ్యసభ సభ్యులుగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఎంపిక చేశారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారిని దక్షిణాది నుంచే ఎంపిక చేయడం...

తిరుమల తిరుపతి దేవస్థానం విశిష్టతలు మీకు తెలుసా?

రచ్చబండ ప్రత్యేకం : తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏటేటా భక్తుల ఆదరణ పెరుగుతూ వస్తోంది. దానికి అనుగుణంగా ఆలయ ఆదాయమూ అంతకంతకూ పెరుగుతూ పోతోంది. ఆ మేరకు ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో వైదిక,...

వంటింట్లో మంట.. గ్యాస్ సిలిండర్ ధర మళ్లీ పెరిగిందంట!

మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేశారా.. గతంలో కంటే మరో రూ.50 అదనంగా దగ్గర పెట్టుకోండి. ఎందుకనుకుంటున్నారా.. మళ్లీ గ్యాస్ సిలిండర్ ధర పెరిగిందండోయ్.. ఈరోజు నుంచే అమలండోయ్. ఇటీవలే 19 కిలోల కమర్షియల్...

భర్తను వదిలేసి ప్రియుడితో ఉంటున్న మహిళకు దారుణ శిక్ష

వివాహేతర బంధాలు దారుణ ఘటనలకు దారి తీస్తున్నాయి. భరించలేని కొందరు తనువులు చాలిస్తుండగా, మరికొందరు హత్యలకు గురవుతున్నారు. ఇంకొందరు శిక్షలకూ బలవుతున్నారు. అలాంటి కోవలో ఇక్కడ ఓ మహిళకు దారుణ శిక్ష అమలైంది. కట్టుకున్న...

విజయ సంకల్ప సభలో మోడీ పూర్తి ప్రసంగం

రచ్చబండ : హైదరాబాద్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప్ సభలో ప్రధాని మోడీ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. జనం జేజేల నడుమ ఆయన ప్రసంగం ఆసాంతం కొనసాగింది. సభికులు అడుగడుగునా మోడీ.....

ఉత్తేజపర్చిన బండి సంజయ్ స్పీచ్

రచ్చబండ : హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించిన విజయ్ సంకల్ప్ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రసంగం సభికులకు ఉత్తేజపరిచింది. ప్రధాని మోడీ గురించి ప్రస్తుతిస్తూ చేసిన...

కొండ చరియల కింద బయట పడుతున్న జవాన్ల శవాలు

రచ్చబండ :బండరాళ్ల కింద శవాల గుట్టలు తేలుతున్నాయి. జవాన్ల మృతదేహాలు బయట పడుతున్నాయి. గురువారం జరిగిన ఘోర దుర్ఘటనలో 8మంది సైనికులు మృత్యవాత పడ్డారు. శుక్రవారం నాటికి మృతుల సంఖ్యల 14కు చేరుకుంది. మణిపూర్...

మోడీ కార్యక్రమానికి చిరంజీవిని ఇందుకే ఆహ్వానించారా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తిస్థాయి సినిమా నటుడిగా కొనసాగుతున్నారు. రాజకీయాలను ప్రస్తుతం దాదాపు వదిలేశారు. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తెలుగు సినీ రంగంలోనూ ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. రెండు తెలుగు...

Recent Posts