కమలం వైపు నల్లగొండ నేతల చూపు
• నల్లగొండ జిల్లాపై బీజేపీ దృష్టి
• నియోజకవర్గాల వారీగా చర్చోపచర్చలు
• అటు బీజేపీ, ఇటు ఆశావహుల ఆశనిరాశలు
రాష్ట్ర రాజకీయాలు ఊపందుకోవడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అలజడి మొదలైంది. ఇప్పటిదాకా పార్టీ టికెట్ వస్తుందా.....
2023 మార్చి- మే మధ్యన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు?
• వేణుస్వామి చెప్పిన సంచలన విషయాలు
ప్రముఖ జ్యోతిష పండితుడు వేణుస్వామి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో సుపరిచితుడు. ఆయన చెప్పే భవిష్య విషయాలెన్నో సంచలనాలకు దారితీశాయి. ఆయన భవిష్యత్ గురించి చెప్పిన కొన్ని ముఖ్యమైన...
పండిన ధాన్యమంతా కొనాల్సిందే..
• టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్
వనపర్తిటౌన్ : తెలంగాణలో పండిన యాసంగి ధాన్యమంతా కేంద్రమే కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్ డిమాండ్ చేశారు.
ధాన్యం కొనుగోలులో...
యాసంగి ధాన్యాన్ని కేంద్రమే కొనాలి
• లింగాల కమల్ రాజు, కొండబాల కోటేశ్వరరావు
మధిర : రాష్ట్రంలో పండిన యాసంగి వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలు చేయాలని ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు,...
పార్టీ మారారు.. ‘పోడు’ మరిచారు
* ములుగు ఎమ్మెల్యే సీతక్క
గుండాల : గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పోడు భూములకు పట్టాలు తీసుకువస్తామని చెప్పి అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు.. పార్టీ మారిన వారికి...
కేసీఆర్ దూకుడు!
- జనగామ సభలో శంఖారావం
- కేంద్రంతో అమీతుమీకి సిద్ధం
- ఘాటైన పదజాలంతో బీజేపీపై ధ్వజం
- జాతీయ రాజకీయాల్లోకి వస్తామని స్పష్టీకరణ
- ఢిల్లీ పెద్దలపై గర్జన
ఢిల్లీకి వస్తా.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తాం.....
ఇక్కడి నుంచే షర్మిల మలివిడత పాదయాత్ర
గతేడాది తన తండ్రి చూపిన బాటలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చేనెలలో మలివిడత పాదయాత్ర చేపట్టనున్నారు.
స్థానిక...
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రస్థానం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య తన 88వ ఏట కన్నుమూశారు. 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో రోశయ్య జన్మించారు. 2021 డిసెంబర్ 4వ...
ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలించేనా?
హైదరాబాద్ : దేశంలో ప్రఖ్యాత ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు ఫలిస్తాయా.. కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో పడగొట్టాలన్న ప్లాన్ సక్సెస్ అవుతుందా.. కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలతో ప్రభుత్వ ఏర్పాటు...
ఆ నలుగురిపై బీజేపీ నజర్
దక్షిణాదిపై బీజేపీ కన్ను
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే పరమావధిగా ముందుకు సాగుతున్న బీజేపీ దక్షిణాది జిల్లాలపై దృష్టి సారించింది. ఇప్పటికే ఉత్తరాదిలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాల్లో పాగా వేసింది. దుబ్బాక అసెంబ్లీ...