Home Politics Page 2

Politics

మునుగోడుపై టీఆర్ఎస్ నజర్

• ఉమ్మడి నల్లగొండలో ఏకైక కాంగ్రెస్ స్థానం • ఈసారి ఎలాగైనా చెక్ పెట్టేందుకు వ్యూహం • ముందస్తుగా క్యాండిడేట్ నిర్ణయానికి కసరత్తు • కోదాడ, సాగర్ లా బీసీ ఫార్ములా అమలుకు ప్లాన్ • నారబోయిన రవి...

వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు

రచ్చబండ, మధిర : వైఎస్సార్ టీపీ అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఆదివారం మధిర మండలం మడుపల్లి, అల్లీనగరం, బయ్యారం, బోనకల్లు...

దాడిపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

హైదరాబాద్ : రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై ఆయన సొంత నియోజకవర్గంలోనే ఆదివారం రాత్రి జరిగిన దాడి ఘటన సంచలనంగా మారింది. రెడ్డి సింహగర్జన సభలో పాల్గొన్న మంత్రి వ్యాఖ్యలపై...

పల్లెప్రగతిపై ఉత్తమ్ బహిరంగ లేఖ

ఐదో విడత పల్లెప్రగతి సరే.. అంతకు ముందు విడతల పనులు చేసిన బిల్లులు ఎందుకు విడుదల కాలేదు. పనులు చేసిన సర్పంచులు అప్పుల్లో మునిగి పోయారు. ఒక్కో పంచాయతీకి లక్షల్లో బిల్లులు రావాలి....

నువ్వా.. నేనా?

• కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫీవర్ ఆవయించింది. ఇప్పటికే రాజకీయ వాతావరణం వేడెక్కింది. తన పాలనతో అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మార్క్ చూపుతూనే ఉంది. కాంగ్రెస్, బీజేపీలు ఒకడుగు...

రాజ్యసభ అభ్యర్థుల ఖరారు

టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్థులను బుధవారం సాయంత్రం ప్రకటించారు. వారిలో దీవకొండ దామోదర్ రావు, డాక్టర్ పార్థసారధి రెడ్డి, వద్దిరాజు...

కాంగ్రెస్ సంచలన నిర్ణయాలు

• ఉదయ్ పూర్ డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయాలు తీసుకుంది. గతంలో కనీవినీ ఎరుగని రీతిలో సరికొత్త రూపుదిద్దుకోనుంది. రాజస్థాన్ రాష్టంలోని ఉదయ్ పూర్ లో మూడు రోజుల పాటు జరిగిన చింతన్...

తీన్మార్ మల్లన్న దారెటు?

స్వతంత్ర రాజకీయ వాదిగా ఆరితేరిన తీన్మార్ మల్లన్న రాజకీయ పార్టీల ఒరలో ఇమడలేకపోతున్నారా.. ప్రశ్నించే తత్వమున్న జర్నలిస్టు కొందరిపైనే బాణం ఎక్కుపెట్టడం నచ్చడం లేదా.. సీఎం కేసీఆర్ పై ఒంటికాలిపై లేచే ఈయన...

టీఆర్ఎస్-కాంగ్రెస్.. మధ్యలో పీకే..!

ప్రశాంత్ కిషోర్.. ఇప్పడు దేశంలో కంటే తెలంగాణలో ఆ పేరు హాట్ టాపిక్. పీకేగా అందరూ పిలుచుకునే ఆయన దేశంలోనే ప్రఖ్యాత రాజకీయ వ్యూహకర్త. మునుపెన్నడూ లేని విధంగా ఆయన వివిధ రాష్ట్రాల్లో...

రేవంత్ రెడ్డి పర్యటన ఖరారు

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. ఆ మేరకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటనను ఖరారు చేసింది. వరంగల్ నగరంలో వచ్చేనెల 6న జరిగే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేసేందుకు...

Recent Posts