లోన్ వద్దు నాయనా!
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఈజీ లోన్ కోసం ఎక్కువ మంది ఆశపడుతుంటారు. అలాంటి వారిని ఆసరా చేసుకున్న ఎందరో రుణాలు ఎరగా వేసి అధిక వడ్డీ గుంజుతూ గుల్ల చేస్తున్నారు. దీంతో ఎన్నో...
నవ నారసింహ క్షేత్రాలు మీకు తెలుసా?
నరసింహ స్వామిని విష్ణుమూర్తి దశావతారాల్లో నాలుగో అవతారంగా కొలుస్తారు. నరసింహస్వామి కొలువైన ఆలయాలు ఎన్నో ఉన్నా.. తొమ్మిది ఆలయాల్లో స్వామివారు స్వయంభువుగా వెలిసినట్లు భక్తులు నమ్ముతారు. ఆయా ఆలయాలే అత్యధిక ప్రాచుర్యం పొందాయి....
మొబైల్ సినిమా థియేటర్లు వస్తున్నాయ్!
గతంలో ఊరూరా పరదా సినిమాలు చూసేవాళ్లం. చుట్టూ డేరాలేసి లోపల వెండితెర వేసి సినిమాలు ప్రదర్శించేవాళ్లు. కొన్నిచోట్ల టూరింగ్ టాకీసులు అనేవారు. రానురాను అవి కనుమరుగయ్యాయి.
కాలక్రమేణా పెద్ద పెద్ద సినిమా హాళ్లు, 70...
యువతిపై ప్రేమికుడి దుశ్చర్య
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో గురువారం దారుణ ఘటన చోటు చేసుకొంది. ప్రేమించిన యువతి గొంతుకోసి దుండగుడు పరారయ్యాడు. ఆ యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
సత్తెనపల్లి...
మినిస్టర్ రోజా భావోద్వేగం
ఆర్కే రోజా అను నేను.. అన్న కల నెరవేర్చుకున్న ప్రముఖ సినీ నటి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా సెల్వమణి ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక తీవ్ర భావేద్వేగానికి లోనయ్యారు. ముఖ్యంగా...
శభాష్ జగన్!
తన మంత్రి వర్గంలో సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశంలోనే ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. తన మొదటి మంత్రి వర్గ కూర్పులోనూ ఇదే సామాజిక...
ఈ సారి భద్రాద్రి కల్యాణం డిఫరెంట్
• భద్రాద్రిలో కనుల పండువగా రాములోరి కల్యాణం
• మూడేండ్ల తర్వాత మిథిలా స్టేడియంలో వేడుకలు
• తెలంగాణ ప్రభుత్వం, టీటీడీ నుంచి తలంబ్రాలు
ఖమ్మం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో ఆదివారం శ్రీసీతారామ కల్యాణ మహోత్సాహం...
ఎరక్కపోయి ఇరుక్కున్నాడు!
చోరీకి వెళ్లి కన్నంలో ఇరుక్కున్న దొంగ
దొంగలు పలు రకాలు. తమ అభిరుచికి అనుగుణంగా చోరీలకు పాల్పడుతుంటారు. దొరికితే జైలుకెళ్తారు. దొరకనంత కాలం దొరలాగా తిరుగుతారు. అయితే పోలీసుల విచారణలో తేలితే ఓ...
ఏ స్వప్న లోకాల సౌందర్యరాశి..
ఏస్వప్నలోకాల సౌందర్య రాశి.. మాముందుకొచ్చింది కనువిందు చేసి.. అన్న పాట గుర్తుకొస్తుంది కదూ ఈమెను చూస్తే.. ఆమె ఎవరో కాదండి.. మన బుల్లితెరపైనే కాదు, వెండి తెరపైనా అందం, అభినయంలో తన స్థానం...
ఇదేందయా ఇది!?
ప్రపంచం 5జీ యుగంలోకి అడుగు పెట్టినా ఏదో ఓ మూలన ప్రజలను మూఢనమ్మకాల జాఢ్యం పట్టి పీడిస్తూనే ఉంది. దీనికి ఎందరో ప్రజలు ఇంకా వాటి బారిన పడుతూనే ఉన్నారు.
శాస్త్ర, సాంకేతిక రంగాలు...