రియల్టర్ హత్యకేసును ఛేదించిన పోలీసులు.. కర్ణాటక గ్యాంగుకు రూ.30 లక్షల సుపారీ
హైదరాబాద్ : నాలుగు రోజులు క్రితం జరిగిన రియల్టర్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. భారీ సుపారీతో కర్ణాటక ముఠా ఈ ఘాతుకానికి పాల్పడిందని నిగ్గు తేల్చారు. తన తండ్రిని హతమార్చాడనే కసితో అతని కుమారుడే ఈ హత్యకు ప్లాన్ చేశాడని నిర్ధారణకు వచ్చారు.
అసలేం జరిగింది!
మేడ్చల్ మల్కాజిగిరి...
రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ సీనియర్ నేత కుమారుడి దుర్మరణం
రచ్చబండ : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఓఆర్ఆర్ పై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా సీనియర్ నేత కుమారుడు దుర్మరణం పాలయ్యాడు. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రెగట్టె మల్లికార్జున్ రెడ్డి కుమారుడు రెగట్టె దినేష్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు...
మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి నదిలో పడిన బస్సు
రచ్చబండ : మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు నదిలో పడిన ప్రమాదంలో 12 మంది మృత్యువాత పడ్డారు. 15మందికి గాయాలయ్యాయి. పలువురు నదిలో గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నుంచి మహారాష్ట్రలోని పూణె నగరానికి 40 మందితో ఓ బస్సు...
కృష్ణా జిల్లాలో దారుణం.. కత్తితో ప్రేమోన్మాది దాడి.. నలుగురికి గాయాలు
రచ్చబండ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న సాకుతో ఓ దుండగుడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
మొవ్వం మండలం అంబేద్కర్ నగర్ కు చెందిన నాగదేసి జోయల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు....
భార్య ప్రియుడితో లేచిపోయిందని తనువు చాలించిన భర్త
రచ్చబండ : తన భార్య మరొకరితో వెళ్లిందన్న దిగులు పెట్టుకున్నాడు. మూడు రోజులపాటు మదనపడ్డాడు. చివరకు ఆ వ్యక్తి తనువు చాలించాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ నగర్ కు చెందిన కవిందర్ గురుగ్రామ్ లోని కసన్ అనే...
వైద్యుడే నిందితుడు! హుజూర్ నగర్ చోరీ కేసును ఛేదించిన పోలీసులు
అతనో వైద్యుడు.. ఆషామాషీ డాక్టరూ కాదు.. ఎండీ పట్టా పొందాడు.. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఎంచక్కా విధులు నిర్వహిస్తున్నాడు. ఎలా బుద్ధి పుట్టిందో.. ఏమో కానీ పనిచేసే చోటే చోరీకి పాల్పడ్డాడు. ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.. జైలుకు నెట్టబడ్డాడు. ఎలా జరిగిందో.. ఎక్కడో తెలుసుకోండి..
రచ్చబండ, హుజూర్ నగర్...
రష్యాతో యుద్ధం ఆరంభం నుంచి ఉక్రెయిన్ లో 5,000 మంది పౌరుల మృతి
రచ్చబండ : రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ దాడుల్లో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతూనే ఉంది. యుద్ధం ఆపాలని వివిధ దేశాలు అభ్యర్థిస్తున్నా, అమెరికా లాంటి దేశాలు హెచ్చరిస్తున్నా ఆయా దేశాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ దశలో తాజాగా...
లైంగిక నేరస్థులకు థాయ్ లాండ్ దేశంలో శిక్ష ఏమిటో తెలుసా?
రచ్చబండ : లైంగిక దాడులకు వివిధ దేశాల్లో పలు రకాల శిక్షలు అమలులో ఉంటాయి. కొన్ని దేశాల్లో పరిమిత జైలు జీవితం, మరికొన్ని దేశాల్లో దీర్ఘకాల జైలు శిక్షలు ఉంటాయి. ఇంకొన్ని దేశాల్లో ఉరి శిక్షలు, శిరచ్ఛేదం లాంటి శిక్షలు అమలులో ఉన్నాయి.
థాయ్ లాండ్ దేశంలో లైంగిక...
విజయవాడలో విషాదం.. విద్యుదాఘాతంతో భార్యభర్తల మృత్యువాత
రచ్చబండ : విద్యుదాఘాతంతో నలుగురు కుటుంబ సభ్యులు మృత్యువాత పడిన దుర్ఘటనను మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో విషాద ఘటన చోటుచేసుకొంది. విజయవాడలోని సత్యనారాయణ పురంలో జరిగిన ఈ ఘటనతో నగరంలో విషాదం చోటుచేసుకొంది.
సత్యనారాయణ పురం భానునగర్ లోని ఓ వ్యక్తి తన ఇంటిలోని విద్యుత్...
కామారెడ్డి పట్టణంలో తీవ్ర విషాదం.. విద్యుదాఘాతంతో ఒకరి వెంట ఒకరు నలుగురు మృత్యువాత
రచ్చబండ : విడవని వర్షం వారి పాలిట శాపమైంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఒకే కుటుంబంలో నలుగురిని పొట్టనబెట్టుకుంది. ఒకరి వెనుక ఒకరుగా నలుగురు విగత జీవులయ్యారు. ఈ ఘటనతో స్థానిక విషాదఛాయలు అలుముకున్నాయి.
జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో ఉండే ఒకే కుటుంబానికి చెందిన హైమద్...