బాలుడిని మింగిన మొసలి.. ఉమ్మేస్తుందని పట్టుకొచ్చిన స్థానికులు

బాలుడిని మింగిన మొసలి.. ఉమ్మేస్తుందని పట్టుకొచ్చిన స్థానికులు రచ్చబండ : స్నానికని నది ఒడ్డుకు వెళ్లిన ఓ బాలుడిని చడీ చప్పుడు కాకుండా వచ్చిన ఓ మొసలి అమాంతం మింగేసింది. ఈ ఘటనను కళ్లారా చూసిన స్థానికులు ఆ మొసలి ఎలాగోలా పట్టుకొచ్చారు. ఆ బాలుడిని ఉమ్మేస్తుందని ఎదురు...

విజయ్ మాల్యాకు జైలు, జరిమానా.. కోర్టు ధిక్కరణ పర్యవసానం

రచ్చబండ : పరారీలో ఉన్న ప్రముఖ వ్యాపార, పారిశ్రామిక వేత్త విజయ్ మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. రూ.2 వేల జరిమానా కూడా విధించింది. కోర్టు ధిక్కరణను ఉల్లంఘించి బదిలీ చేసిన 40 మిలియన్ డాలర్లను తిరిగివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ...

ఏడాదిన్నర కాలంగా కన్న కూతురిపై అత్యాచారం.. పంటి బిగువున భరించిన తల్లి లేని బాలిక

రచ్చబండ: కామంతో ఆ దుర్మార్గుడి కళ్లు మూసుకుపోయాయి. వావి వరుసలు మరిచేపోయాడు. ఎవరూ అడ్డు లేరనే అహం అతనిలో పెరిగింది. కనురెప్పనే కాటేశాడు. ఒకరోజు, ఒక నెల కాదు.. ఏడాదిన్నరగా తన అకృత్యాలు కొనసాగించాడు. మైనర్ అయిన కన్న కూతురిపై అత్యాచారానికి ఒడిగడుతూ వచ్చాడు. సభ్యసమాజం తలదించుకునే ఈ...

మరో పోలీస్ అధికారిపై వేటు.. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడన్న ఆరోపణ

రచ్చబండ : ఓ మహిళపై లైంగిక దాడి, దంపతుల కిడ్నాప్ ఆరోపణలతో సస్పెన్షన్ కు గురైన హైదరాబాద్ లోని ఓ సీఐ ఉదంతాన్ని మరువక ముందే నగరానికే చెందిన మరో పోలీసు అధికారి అలాంటి ఆరోపణలతో సస్పెన్షన్ కు గురయ్యాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన ధరావత్ విజయ్ హైదరాబాద్...

బర్త్ డే పార్టీకి తప్పతాగి ఆలస్యంగా వచ్చాడు.. వెళ్లిపొమ్మన్నందుకు నలుగురిపై కత్తితో దాడి

ఓ బర్త్ డే పార్టీ ముగిశాక తప్పతాగి వెళ్లిన ఓ వ్యక్తికి ఆ ఇంటివారు భోజనం నిరాకరించారు. దీంతో ఆ ఇంటికి చెందిన నలుగురిపై కత్తితో ఆ వ్యక్తి దాడికి ఒడిగట్టాడు. ఆ నలుగురు తీవ్రగాయాలయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది ఢిల్లీ నగరంలో...

సీఐపై సస్పెన్షన్ వేటు.. మహిళతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వైనం..

రచ్చబండ : హైదరాబాద్ నగరంలోని మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావు సస్పెండ్ అయ్యాడు. ఓ మహిళతో లాడ్జిలో ఉండగా ఆమె భర్త రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాడు. అనంతరం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో ఉన్నతాధికారులు చర్య తీసుకున్నారు. సీఐ నాగేశ్వరరావు ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని ఆరోపణలున్నాయి. గత...

కల్తీ మద్యం తాగి బెంగాల్ లో ఐదుగురు మృత్యువాత.. పలువురికి అస్వస్థత

రచ్చబండ : కల్తీ మద్యం తాగి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఐదుగురు మృతి చెందగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. బెంగాల్ రాష్ట్రంలోని పుర్బా బర్ధమాన్ ప్రాంతంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ మేరకు బాధ్యులపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు...

16కు చేరిన అమర్ నాథ్ మృతుల సంఖ్య.. సురక్షిత ప్రాంతాలకు 15 వేల మంది యాత్రీకులు

రచ్చబండ : జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని అమర్ నాథ్ గుహకు సమీపంలో నిన్న వరద బీభత్సానికి మృతి చెందిన యాత్రికుల సంఖ్య శనివారం నాటికి 16కు చేరుకుంది. ఆర్మీ రక్షణ చర్యల్లో మునిగి తేలింది. ఇప్పటి వరకూ 15వేల మందికి పైగా యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు...

భర్తను వదిలేసి ప్రియుడితో ఉంటున్న మహిళకు దారుణ శిక్ష

వివాహేతర బంధాలు దారుణ ఘటనలకు దారి తీస్తున్నాయి. భరించలేని కొందరు తనువులు చాలిస్తుండగా, మరికొందరు హత్యలకు గురవుతున్నారు. ఇంకొందరు శిక్షలకూ బలవుతున్నారు. అలాంటి కోవలో ఇక్కడ ఓ మహిళకు దారుణ శిక్ష అమలైంది. కట్టుకున్న భర్తను వదిలేసిన ఓ మహిళ ప్రియుడి ఇంట్లో ఉంటోంది. పర్యవసానంగా ఆ మహిళకు...

శంషాబాద్ ఔటర్ రింగురోడ్డుపై ఘోర ప్రమాదం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకొంది. ఆగి ఉన్న కంటెయినర్ వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. రోడ్డుపై ఓ ట్రాన్స్ పోర్టుకు చెందిన వాహనం నిలిపి ఉంచడంతో...