సత్యసాయి జిల్లాలో ఘోర దుర్ఘటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర దుర్ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటోలో కూలీలు పనులకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 8 మంది సజీవదహనమయ్యారు. మరో...
చొక్కా విప్పి చూడు మనీ ఉండు.. బ్యాగులోన కూడ డబ్బులుండు!
ఇదేంది.. పద్యంలెక్క పాడబట్టె అనుకుంటున్నారా.. ఔనండీ.. అతడి చొక్కాలోపల, బ్యాగు లోపలా కట్టలు కట్టలుగా డబ్బు బయట పడింది. ఎక్కడిది.. ఎవరిది.. ఎక్కడ బయట పడింది.. ఎవరు పట్టుకున్నారు.. అనుకుంటున్నారా.. కిందికి వెళ్లండి.
తమిళనాడు...
రిటైర్మెంట్ వయసులో ఉద్యోగమొచ్చింది!
ఇదేంది.. ఎందుకిలా అంటే కొందరి జీవితాల్లో ఇలాగే జరుగుతుంది.. అదే వీరికి జరిగింది. 1998 నాటి మాట. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టం అన్నమాట. ఆనాడు ఉపాధ్యాయ పోస్టుల ఎంపిక కోసం డీఎస్సీ పరీక్ష...
విశాఖ తీరంలో విలాసాల నౌక
అమెరికా మరికొన్ని దేశాల్లో సెలవు దినాల్లో క్రూయిజ్ నౌకల్లో ప్రయాణించడం ఒక హాబీ. మనదేశంలోనూ ముంబైలో మాత్రమే క్రూయిజ్ నౌక అందుబాటులో ఉంది. ఇక అలాంటి నౌక మన తెలుగు రాష్ట్రాలకూ అందుబాటులోకి...
పగలు విధులు.. రాత్రిళ్లు చోరీలు
• జైలు జీవితం అనుభవించినా మారని వైనం
• హన్మకొండలో నిందితుడి అరెస్టు
• వివరాలు వెల్లడించిన వరంగల్ సీపీ డాక్టర్ తరుణ్ జోషి
వరంగల్ : పగటి పూట ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తునే రాత్రి...
దివ్యవాణి కన్నీటి వెనుక కారణాలేంటి?
రచ్చబండ : సినీ నటి, టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ పార్టీ అధికార ప్రతినిధి పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. టీడీపీలో...
తిరుమల వెళ్తున్నారా? వీటిని తీసుకెళ్లొద్దు! నేటి నుంచే అమలు..
తిరుమల తిరుపతి దేవస్థానం మరో నిర్ణయం తీసుకుంది. హిందువుల పరమ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలలో ఈరోజు అంటే జూన్ 1 నంచే ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తుంది. ఇప్పటికే ప్రకటన ద్వారా శ్రీవారి...
కువైట్ నుంచి తెలుగు మహిళ ఆర్తనాదాలు
రచ్చబండ : ఉపాధి కోసం గల్ఫ్ కంట్రీస్ కు వెళ్లిన ఎందరో మహిళలు అక్కడ నయవంచనకు గురై మాన, ధన, ప్రాణాలు కోల్పోయారు. ఇక్కడ బతుకు భారమై, ఏజంట్ల ప్రలోభాలకు లోబడి తమ...
శ్రీశైలం ఆలయ దర్శన వేళల్లో మార్పులు
భక్తుల విజ్ఞప్తి మేరకు, వారి సౌకర్యార్థం శ్రీశైలం దేవస్థానంలో స్వామివారి ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో దేవస్థానం అధికారులు మార్పులు చేశారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు భక్తులందరికీ కల్పిస్తున్న స్వామివారి స్పర్శదర్శన...
తెలుగు రాష్ట్రాల మత్స్యకారుల డిష్యుం డిష్యుం
నల్లగొండ : నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్లో చేపలు పట్టే విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులకు జరిగిన వాదులాట ఘర్షణకు దారి తీసింది. ఈ క్రమంలో పరస్పరం రాళ్లు రువ్వుకుని...