Home Andhra Pradesh

Andhra Pradesh

శ్రీశైలానికి ఎంతమంది భక్తులు వచ్చారో తెలుసా?

మహా వివరాత్రి పర్వదినం పురస్కరించుకొని శనివారం శ్రీశైలం మహాక్షేత్రానికి భక్తజనం పోటెత్తింది. ఆలయ క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.

srivaris properties | శ్రీవారి ఆస్తుల వెల్లడి.. టన్నులకొద్ది బంగారం.. వేల కోట్ల విలువైన డిపాజిట్లు

తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తులను సంస్థ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ప్రకటించారు. వివిధ రూపాల్లో ఉన్న స్వామి వారి ఆస్తుల( srivaris properties ) వివరాలను ఆయన వెల్లడించారు.

మూడేళ్లుగా స్నానం కూడా చేయకుండా ఇంట్లోనే అన్నా, ఇద్దరు చెల్లెళ్లు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : అన్నా, ఇద్దరు చెల్లెళ్లు.. బయటి ప్రపంచాన్ని చూడటమే మరిచారు. రోజులో ఒక్కసారి అన్న మాత్రమే బయటకు వచ్చేవాడు. మళ్లీ లోనికి వెళ్తే.. ఇక అంతే.. రోజులు, నెలలు...

ఆ ఊరిలో ఒక్క నెలలోనే 15 మంది పురుషుల మృత్యువాత.. వీడని మిస్టరీ

రచ్చబండ : ఆ ఊరిలో ఏదో జరుగుతోంది. వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అంతుబట్టని ఆ విషయంతో గ్రామస్థుల్లో భయం నెలకొంది. కేవలం పురుషుల వరుస మరణాలు ఏదో కీడును శంకిస్తున్నాయ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని...

ఆంధ్రప్రదేశ్ లో దారుణం.. గర్భవతులైన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లు

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : విధి వంచితమో, విధి యోగమో కానీ మైనర్లయిన అక్కా చెల్లెళ్లిద్దరూ మోసపోయారు. దుష్టుల దుర్మార్గ ఫలితంగా వారిద్దరూ వంచనకు గురయ్యారు. ఇంటర్, డిగ్రీ చదువుతున్న వారిద్దరూ పెళ్లి...

నెల్లూరులో తేలిన విశాఖ బీచ్ మిస్సింగ్ యువతి.. ఊహించని పరిణామం.. ప్రియుడితో జంప్

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : విశాఖ బీచ్ కు భర్తతో కలిసి వెళ్లిన ఓ యువతి ఉన్నట్టుండి మిస్సయింది. బీచ్ పక్కన ఉల్లాసంగా ఉన్న ఆ జంటలోని భర్త కనుమూసి తెరిచే...

ఆమె వయసు 29.. అతడి వయసు 15 ఏళ్లు.. ఎదురింట్లో ఉండే వీరిద్దరూ మిస్సయ్యారు?

రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : ఆమె వయసు 29 ఏళ్లు. భర్త, ఇద్దరు పిల్లలున్నారు. వారింటికి ఎదురింట్లో ఉండే బాలుడి వయసు 15 ఏళ్లు. ఉన్నట్టుండి బాలుడి ఆచూకీ కనిపించలేదు. వెతుకుతుండగా,...

కొనసాగుతోన్న కృష్ణమ్మ పరవళ్లు.. నిండుతున్న తెలుగు జలాశయాలు

రచ్చబండ ప్రతినిధి : గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో పైనున్న ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరిగాయి. దిగువన ఉన్న శ్రీశైలం, నాగార్జున...

వీడు మామూలోడు కాదు.. ఆన్ లైన్ మోసగాడు.. దగాపడిన ఎందరో యువతులు

రచ్చబండ : ఆన్ లైన్ ను అడ్డా చేసుకున్న ఓ దుండగుడు అమ్మాయిలను ట్రాప్ చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్నాడు. ఫేస్ బుక్ ద్వారా వ్యక్తిగత వివరాలు సేకరించి వారిపై బెదిరింపులకు పాల్పడేవాడు....

మోడీ కార్యక్రమానికి చిరంజీవిని ఇందుకే ఆహ్వానించారా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తిస్థాయి సినిమా నటుడిగా కొనసాగుతున్నారు. రాజకీయాలను ప్రస్తుతం దాదాపు వదిలేశారు. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తెలుగు సినీ రంగంలోనూ ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. రెండు తెలుగు...

Recent Posts