ఉత్తేజపర్చిన బండి సంజయ్ స్పీచ్

రచ్చబండ : హైదరాబాద్ లో బీజేపీ నిర్వహించిన విజయ్ సంకల్ప్ సభలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ప్రసంగం సభికులకు ఉత్తేజపరిచింది. ప్రధాని మోడీ గురించి ప్రస్తుతిస్తూ చేసిన...

కొండ చరియల కింద బయట పడుతున్న జవాన్ల శవాలు

రచ్చబండ :బండరాళ్ల కింద శవాల గుట్టలు తేలుతున్నాయి. జవాన్ల మృతదేహాలు బయట పడుతున్నాయి. గురువారం జరిగిన ఘోర దుర్ఘటనలో 8మంది సైనికులు మృత్యవాత పడ్డారు. శుక్రవారం నాటికి మృతుల సంఖ్యల 14కు చేరుకుంది. మణిపూర్...

మోడీ కార్యక్రమానికి చిరంజీవిని ఇందుకే ఆహ్వానించారా?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం పూర్తిస్థాయి సినిమా నటుడిగా కొనసాగుతున్నారు. రాజకీయాలను ప్రస్తుతం దాదాపు వదిలేశారు. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. తెలుగు సినీ రంగంలోనూ ఆయన పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. రెండు తెలుగు...

మహారాష్ట్రలో అనూహ్య పరిణామం.. చివరి దశలో కీలక ట్విస్ట్

రచ్చబండ : కీలక దశకు చేరుకున్న మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా గురువారం సాయంత్రం అదిరిపోయే ట్విస్ట్ ఎదురైంది. బీజేపీ సీఎం పదవి తీసుకోవడంపై...

మణిపూర్ లో ఘోర కలి.. ఏడుగురు జవాన్లు మృత్యువాత.. 56 మంది గల్లంతు

రచ్చబండ : మణిపూర్ రాష్ట్రంలో ఘోర ఘటన చోటుచేసుకొంది. నోనీ జిల్లాలోని ఆర్మీ బేస్ క్యాంపుపై కొండ చరియలు పడ్డాయి. ఈ ప్రమాదంలో ఇప్పటికే 7గురు ఆర్మీ జవాన్లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు....

మలుపు తిరిగిన ‘మహా’ రాజకీయం

• సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా షిండే? విశ్లేషకుల అంచనా ప్రకారం మహారాష్ట్ర రాజకీయ మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ థాక్రే రాజీనామాతో బీజేపీ, షిండే వర్గం ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు...

కేంద్రంలో మరో ఎన్నికకు షెడ్యూల్

మరో ఎన్నిక నిర్వహణకు కేంద్ర ఎన్నికల కమిషన్ తాజాగా బుధవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఇప్పటికే రాష్ట్రపతి ఎన్నిక పనుల్లో బిజీగా ఉన్న కమిషన్ మరో ఎన్నిక బాధ్యతను చేపట్టనుంది. ఈ మేరకు భారత...

మహారాష్ట్రలో మరో కీలక మలుపు?

మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ ఉనికికి ప్రమాదం ఏర్పడిన ఈ తరుణంలో మరో కీలక మలుపు తిరగనుంది. ఇప్పటికే ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో 39 మంది ఎమ్మెల్యేలు చీలిపోయారు. గురువారం...

శోకసంద్రంలో నటి మీనా కుటుంబం

ప్రముఖ సినీ నటి మీనా కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె భర్త విద్యాసాగర్ తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మీనాకు తీరని శోకం...

వామ్మో 900 కుటుంబాల పేర్లతో భారీ శుభలేఖ!

ఇది విన్నారు.. ఈ శ్రేయోభిలాషి గురించి తెలుసుకున్నారు.. అందరూ నావాళ్లే అనుకునే ఆ ఆనందమయుడి గురించి కన్నారు.. ఊరంతా ఒకే కుటుంబం అనుకునే ఆ పరమ విధేయుడెవరో తెలుసుకోవాలని అనుకున్నారు! ఇక చదవండి. మల్లాపురం...