Latest News

ఎవరా నలుగురు ఎమ్మెల్యేలు?

బెంగళూరు డ్రగ్స్ కేసులో కదులుతున్న హైదరాబాద్ డొంక కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని ఓ ఫాంహౌస్ లో కన్నడ హీరో ఇచ్చిన వింధుకు హాజరైన వారి కోసం తీగలాగుతున్నారు. ఆ వింధుకు తెలంగాణకు చెందిన...

సాగర్ బరిలో 41 మంది అభ్యర్థులు

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ దాఖలు చేసిన 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీలైన అధికార టీఆర్ఎస్...

బీజేపీ వైపు గట్టు చూపు?

వైెెఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి, ఆ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన గట్టు శ్రీకాంత్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ లోని ఓ హోటల్...

కరోనా నియంత్రణకు వినూత్న ప్రచారం

కరోనా నివారణకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఎస్ఐ సర్దార్ నాయక్, సిబ్బంది కలిసి శనివారం వాహనదారులకు కరోనా నియంత్రణ కోసం ప్రచారం చేశారు. మెయిన్...

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషి 

తెలంగాణ సీఎం కేసీఆర్ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం నగరంలోని తన చాంబర్ లో సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఆయా జిల్లాల...

నిర్మాతగా మారనున్న హీరో పవన్ కళ్యాణ్

ప్రముఖ సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సినీ నిర్మాతగా మారనున్నారు. ఇప్పటికే నిర్మించే సినిమాలపై ఓ క్లారిటీకి వచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో కలిసి సంయుక్తంగా సినిమాలను...

నల్లగొండ జిల్లాలో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

నల్లగొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ఇదే మండలం అనుముల, మొసంగి, చింతపల్లి గ్రామాలకు చెందిన...

అసలు వివేకాను ఎవరు హత్య చేశారు?

వైఎస్ వివేకా కూతురు సునీత మా నాన్న హత్య జరిగి రెండేళ్లు దాటింది.. అసలు ఎవరు చంపారు.. సాక్షులు రకరకాల కారణాలతో చనిపోతున్నారు.. న్యాయం కోసం ఎంతకాలం నిరీక్షించాలి.. ప్రభుత్వ పెద్దలే దీనికి సమాధానం...

ఏకలవ్య పోస్టులకు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు గడువు 

తెలంగాణ రాష్ట్రంలోని 23 ఏకలవ్య మోడల్ స్కూళ్లల్లో 262 పోస్టులను భర్తీ చ్చేయనున్నారు. వీటికి దరఖాస్తు గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల...

రైతుల వివాదం.. ట్రాక్టర్ దహనం

రెండు రైతు కుటుంబాల నడుమ నెలకొన్న వివాదం ఓ ట్రాక్టర్ దహనానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా గరిడిపల్లి మండలం శీతల తండా పరిధిలో జరిగిన ఈ ఘటనపై గ్రామస్థులు తెలిపిన...

Recent Posts