శోకసంద్రంలో నటి మీనా కుటుంబం
ప్రముఖ సినీ నటి మీనా కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆమె భర్త విద్యాసాగర్ తీవ్ర అనారోగ్యంతో బుధవారం కన్నుమూశారు. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. మీనాకు తీరని శోకం...
రాగులు మన ఒంటికెంతో మేలు
పూర్వం పూర్ణాయుష్షుతో బతికేవారంట.. నూరేళ్లకు పైగా ఆరోగ్యంగా ఉండేవారంట.. బరువైన వస్తువులను ఎత్తే శక్తిమంతులంట.. అని ఇప్పటి తరం వింటూ ఉంటుంది. అప్పుడు వెంటనే మనలో ఓ ఆలోచన మెరుస్తుంది.. అప్పడేమి తినేవాళ్లో...
కాంగ్రెస్ పార్టీలో కలవరం
కాంగ్రెస్ పార్టీలో కరోనా కలవరం పట్టుకుంది. తాజాగా ఆ పార్టీలో కొందరు అగ్రనేతలకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అయినట్లు సమాచారం. వారిలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా నిర్ధారణ...
క్యాబేజీని కరివేపాకులా తీసేస్తున్నారా?
ఇప్పుడున్న రోజుల్లో ఏ పదార్థాలు తినాలో.. ఏవి తినకూడదో.. కొంత అయోమయం నెలకొంది. కానీ మనం కొన్నింటిని కరివేపాకుల్లా తీసిపారేస్తుంటాం. అలా తీసివేసే వాటిలో క్యాబేజీ ఒకటి. కానీ దాని వల్ల ఎన్ని...
మీ ప్రశ్నలకు మా సమాధానాలివే!
మా ఈ సూచనలు పాటించండి.. సురక్షిత ప్రయాణం సాగించండి.. అని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు బోధిస్తున్నారు. మీకు వచ్చే 9 ప్రశ్నలకు మా సమాధానాలను తప్పక చూడండి. మీ కుటుంబాల్లో సంతోషాన్ని నింపండి...
ఆ సర్జరీలకు రూ.5 లక్షల వరకు ఉచితం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు ఆ ప్రకటన చేశారు. ఆస్పత్రుల్లో రూ.5 లక్షల వరకు ఖర్చయ్యే కొన్నిరకాల...
50ఏళ్లు దాటినా ఆరోగ్యంగా ఉండాలంటే?
ప్రతీ మనిషి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఎవరూ జబ్బులు రావాలని కోరుకోరు. కానీ మనం తినే ఆహారం, వ్యాయామం లేకపోవడంతోనే ఎక్కువగా వాటిని కొని తెచ్చుకుంటున్నారు. కానీ 50 ఏళ్లు దాటినా ఆరోగ్యంగా...
ఆస్పత్రులకు హరీశ్ రావు హెచ్చిరిక
హైదరాబాద్ : ఆస్పత్రులకు వచ్చే అత్యవసర కేసులను తిరస్కరిస్తే ఖచ్చితంగా వేటు పడుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు హెచ్చరించారు. హైదరాబాద్ లోని నిలోఫర్, గాంధీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో సోమవారం...
ఇక పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా ‘గాంధీ’
హైదరాబాద్; గతేడాది చాలాకాలం పాటు సికింద్రాబాద్ లోని గాంధీ దవాఖాన రాష్ట్రంలోని వేలాది మంది కొవిడ్ బాధితులకు విశేష సేవలందించింది. ఇక శనివారం నుంచి పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మారనుంది. ఈ మేరకు...
ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థమేది?
ఆహార పదార్థాల్లో అతి మధురమైనది తేనె. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన ఆయుర్వేదానికి ప్రాణంలాంటింది. అలాంటి తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. నీటి శాతం తక్కువగా...