ఇక్కడి నుంచే షర్మిల మలివిడత పాదయాత్ర
గతేడాది తన తండ్రి చూపిన బాటలో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చేనెలలో మలివిడత పాదయాత్ర చేపట్టనున్నారు.
స్థానిక...
మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ప్రస్థానం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య తన 88వ ఏట కన్నుమూశారు. 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామములో రోశయ్య జన్మించారు. 2021 డిసెంబర్ 4వ...
రైతుల సంక్షేమానికి వైఎస్సార్ విశేష కృషి
అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్ పై తొలి సంతకం
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత వైద్యం అమలు
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
భువనగిరి : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రైతుల క్షేమం...
MAAలో మంటలు
'మా' అసోసియేషన్ ఎన్నికల్లో చతుర్ముఖ పోటీ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషయన్ మా కార్య నిర్వాహక కమిటీ ఎన్నికలు ఈసారి మంటలు లేపుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా రాజకీయ రంగు పులుముకుంది. గత ఎన్నికల్లో...
తెలుగు భాష గొప్పదనం తెలుసుకో..
మధురమైన మాత్రు భాష.. ది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్.. దేశ భాషలందు తెలుగు లెస్స.. సృష్టికర్తల గొప్ప వరం.. అని తెలుగు భాషకు ఉన్న గొప్పదనాలు. ఈ భాష పుట్టుక నుంచి నేడు,...
తెలంగాణ పొలికేక ‘భీమిరెడ్డి’
నల్లగొండ జిల్లా పోరాటాల ఖిల్లా.. కమ్యూనిస్టుల పుట్టినిల్లు కర్విరాల కొత్తగూడెం..
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు ఆ ఊరిలో జన్మించిన ఓ బాలుడు మట్టి మనుషుల కొరకు ఉదయించిన సూర్యడిగా వెలుగై నలుదిక్కులా ప్రకాశించాడు. భూస్వామ్య...
గుండెల్లో మోగింది.. ఫోక్ సాంగ్ ఫుల్ వీడియో
సోము వీరస్వామి కలం నుంచి జాలువారిన మరో జానపదం. ఆయనతో పాటు హరితా యాదవ్ పాడిన ఈ పాటకు నటీనటులుగా గోపి, జాన్సీ పనిచేశారు. బావా మరదళ్లపై వచ్చిన ఈ పాట జనరంజకంగా, ...
గుండెల్లో మోగింది …సాంగ్
గుండెల్లో మోగింది... జానపద గేయం వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యింది. త్వరలో సాంగ్ ఫుల్ వీడియోను విడుదల చేయనున్నాము.
షర్మిల పార్టీకి రూ.రెండు వేల కోట్ల నిధులు ఎవరిచ్చారు?
మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ముందస్తు చర్యల్లో...
అసలు వివేకాను ఎవరు హత్య చేశారు?
వైఎస్ వివేకా కూతురు సునీత
మా నాన్న హత్య జరిగి రెండేళ్లు దాటింది.. అసలు ఎవరు చంపారు.. సాక్షులు రకరకాల కారణాలతో చనిపోతున్నారు.. న్యాయం కోసం ఎంతకాలం నిరీక్షించాలి.. ప్రభుత్వ పెద్దలే దీనికి సమాధానం...