సాగర్ బరిలో 41 మంది అభ్యర్థులు

నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల బరిలో 41 మంది అభ్యర్థులు నిలిచారు. నామినేషన్ దాఖలు చేసిన 19 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీలైన అధికార టీఆర్ఎస్...

బీజేపీ వైపు గట్టు చూపు?

వైెెఎస్సార్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి, ఆ పార్టీకి తాజాగా రాజీనామా చేసిన గట్టు శ్రీకాంత్ రెడ్డి త్వరలో బీజేపీలో చేరే అవకాశముందని విశ్వసనీయ సమాచారం. హైదరాబాద్ లోని ఓ హోటల్...

కరోనా నియంత్రణకు వినూత్న ప్రచారం

కరోనా నివారణకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఎస్ఐ సర్దార్ నాయక్, సిబ్బంది కలిసి శనివారం వాహనదారులకు కరోనా నియంత్రణ కోసం ప్రచారం చేశారు. మెయిన్...

రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషి 

తెలంగాణ సీఎం కేసీఆర్ రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడించారు. శుక్రవారం నగరంలోని తన చాంబర్ లో సీఎస్ సోమేష్ కుమార్ తో పాటు ఆయా జిల్లాల...

ఫోక్ సింగర్ శైలజతో ప్రత్యేక ఇంటర్వ్యూ

తెలంగాణ ఫోక్ సింగర్ గర్షకోటి శైలజతో బిక్షం బొమ్మకంటి ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రోమో. వినసొంపైన పాటలతో అలరించిన సింగర్ శైలజ. త్వరలో ఫుల్ ఇంటర్వ్యూ వీడియో విడుదల కానుంది.        

విద్యుదుత్పత్తిలో కేటీపీఎస్ 7వ దశ టాప్

విద్యుదుత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 7వ దశ కర్మాగారం (కేటీపీఎస్) దేశంలోనే తొలిస్థానం సాధించింది. దేశంలో 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి కేంద్రాలు...

నల్లగొండ జిల్లాలో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం

నల్లగొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ఇదే మండలం అనుముల, మొసంగి, చింతపల్లి గ్రామాలకు చెందిన...

ఏకలవ్య పోస్టులకు ఏప్రిల్ 30 వరకు దరఖాస్తు గడువు 

తెలంగాణ రాష్ట్రంలోని 23 ఏకలవ్య మోడల్ స్కూళ్లల్లో 262 పోస్టులను భర్తీ చ్చేయనున్నారు. వీటికి దరఖాస్తు గడువు ఈ నెలాఖరు వరకు ఉంది. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల...

రైతుల వివాదం.. ట్రాక్టర్ దహనం

రెండు రైతు కుటుంబాల నడుమ నెలకొన్న వివాదం ఓ ట్రాక్టర్ దహనానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా గరిడిపల్లి మండలం శీతల తండా పరిధిలో జరిగిన ఈ ఘటనపై గ్రామస్థులు తెలిపిన...

చాటింగ్‌కు దిగారో.. అంతే సంగ‌తి!

నేను ఒంట‌రి మ‌హిళ‌ను.. మీతో చాట్ చేయాల‌నుకుంటున్నాను.. ముందుగా మెసేజ్ పంపేవారికే ఛాన్స్.. అంటూ వ‌చే్చ మెసేజ్‌ల‌కు స్పందించారో మాయాజాలంలో చిక్క‌కున్న‌ట్లే.. కొంద‌రు అమాయ‌కులు ఇలాంటి మెసేజ్‌ల‌కు ప‌డిపోయి న‌గ‌దు పోగొట్టుకున్న వారెంద‌రో...