ఆస్పత్రులకు హరీశ్ రావు హెచ్చిరిక
హైదరాబాద్ : ఆస్పత్రులకు వచ్చే అత్యవసర కేసులను తిరస్కరిస్తే ఖచ్చితంగా వేటు పడుతుందని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీష్రావు హెచ్చరించారు. హైదరాబాద్ లోని నిలోఫర్, గాంధీ ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, అన్ని విభాగాధిపతులతో సోమవారం...
ఇక పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా ‘గాంధీ’
హైదరాబాద్; గతేడాది చాలాకాలం పాటు సికింద్రాబాద్ లోని గాంధీ దవాఖాన రాష్ట్రంలోని వేలాది మంది కొవిడ్ బాధితులకు విశేష సేవలందించింది. ఇక శనివారం నుంచి పూర్తిస్థాయి కొవిడ్ దవాఖానగా మారనుంది. ఈ మేరకు...
ఎక్కువ కాలం నిల్వ ఉండే ఆహార పదార్థమేది?
ఆహార పదార్థాల్లో అతి మధురమైనది తేనె. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. మన ఆయుర్వేదానికి ప్రాణంలాంటింది. అలాంటి తేనెలో 14 నుంచి 18 శాతం వరకు తేమ ఉంటుంది. నీటి శాతం తక్కువగా...
కరోనా నియంత్రణకు వినూత్న ప్రచారం
కరోనా నివారణకు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ట్రాఫిక్ పోలీసులు వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఎస్ఐ సర్దార్ నాయక్, సిబ్బంది కలిసి శనివారం వాహనదారులకు కరోనా నియంత్రణ కోసం ప్రచారం చేశారు. మెయిన్...
పెద్దలూ.. తస్మాత్ జాగ్రత్త
60, 65 సంవత్సరాలు దాటిన ఆడ, మగ పెద్దలందరికీ విలువైన కొన్ని సూత్రాలు
(1) మీరు స్నానాల గదికి వెళ్లినప్పుడు జాగ్రత్త పడాలి. లోపల వున్నప్పుడు గడియ పెట్టుకోవద్దు. మీరు లోపల వున్నట్లు తెలియటానికి...
కమ్మనైన అమ్మ మనసు
నీలోఫర్ లో ధాత్రి మిల్క్ బ్యాంకుకు విశేష స్పందన
ఇతర పిల్లల కోసం చనుబాలు ఇచ్చి సహకరిస్తున్న మాతృమూర్తులు
రేణుక నల్లగొండలోని ఓ ఆసుపత్రిలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కానీ నెలలు నిండక తీవ్ర అనారోగ్యంతో...