బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో శర్వానంద్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అతడు నటించిన శ్రీకారం మార్చి 11న విడుదలకు సిద్ధమవుతుంటే… తాజాగా `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రీకరణను త్వరలోనే ప్రారంభిస్తున్నామని శర్వా టీమ్ వెల్లడించారు.