Home Latest News Shankerpally Ayyappa Temple అయ్యప్ప స్వామి ఆలయానికి దాతల విరాళాల వెల్లువ

Shankerpally Ayyappa Temple అయ్యప్ప స్వామి ఆలయానికి దాతల విరాళాల వెల్లువ

రచ్చబండ, శంకర్ పల్లి: శంకర్ పల్లి పట్టణంలో నిర్మిస్తున్న శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయానికి శుక్రవారం దాతలు విరాళాలను దేవాలయ కమిటీ సభ్యులు, మాజీ సర్పంచ్ సాతా ఆత్మలింగంకు అందించారు. ముకుందం గౌడ్ లక్ష 11 వేల రూపాయలు విరాళం అందించగా ఈ నరేందర్ గౌడ్ లక్ష ఒక వెయ్యి రూపాయలు అందించారు. మనోహర్ గౌడ్ లక్ష 11 రూపాయలను అందించారు. ఈ కార్యక్రమంలో స్వాములు దండు మోహన్, మిరియాల శ్రీనివాస్, ప్రవీణ్ కుమార్, మణి గార్డెన్స్ శ్రీనివాస్, అడ్వకేట్ విశ్వేశ్వర్ పాల్గొన్నారు.