మల్లు స్వరాజ్యం ప్రస్థానం

హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, స్వాతంత్ర్య సమరయోధురాలు, వీరవనతి మల్లు స్వరాజ్యం శనివారం కన్నుమూశారు. నాటి నిజాం నిరంకుశ పాలనపై, భూస్వామ్య వ్వవస్థపై తుపాకీ ఎక్కుపెట్టిన ఆ వీరవనిత జీవితం...

జోష్ తగ్గిన ‘షర్మిల’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోదరి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిల రాజకీయ కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఓ దశలో ఆమె రాజకీయ భవితవ్యం సందిగ్ధంలో...

రాయిటర్స్ ఎడిటర్ ఇన్ చీఫ్ గా తొలి మహిళ

ప్రపంచంలో 170 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రఖ్యాత వార్తా సంస్థ రాయిటర్స్ కు తొలిసారిగా ఓ మహిళ ఎడిటర్ ఇన్ చీఫ్ కానున్నారు. దాదాపు అన్ని దేశాల్లో ప్రతినిధులను కలిగి ఉన్న ఈ...

ఎన్టీపీసీలో మహిళా ఇంజినీర్ల ఎంపికకు దరఖాస్తులు

ఎన్టీపీసీలో ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ నేషనల్ థర్మల్ పవర్ కార్పరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ)లో మహిళల కోసం ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఈటీటీ) పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ ను...

షర్మిల పార్టీకి రూ.రెండు వేల కోట్ల నిధులు ఎవరిచ్చారు?

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టే పనిలో బిజీగా ఉన్నారు. ముందస్తు చర్యల్లో...