ఈ ఊరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తయారీ విలేజ్

75 ఇండ్లున్న ఆ గ్రామంలో 51 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులే.. రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి: అదో మారుమూల పల్లె.. రాజధాని నగరానికి సుమారు 300 కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. వ్యవసాయమే...

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ది దేశంలోనే సరికొత్త రికార్డ్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ది దేశంలోనే సరికొత్త రికార్డ్ తాజాగా మరోమారు బీహార్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకరం చేసిన నితీశ్ కుమార్ దేశంలోనే రికార్డు సృష్టించారు. జనతాదళ్ (యూ) నేత అయినా...

ఫిబ్రవరి 16న సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె

ఫిబ్రవరి 16న సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్త సమ్మె * సిఐటియు రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్, రైతు సంఘం నాయకులు ఏనుగు మల్లారెడ్డి రచ్చబండ, శంకర్ పల్లి: ఫిబ్రవరి నెల...

Video viral.. యువతి కాళ్లు, చేతులు కట్టేసి మురికి గుంతలో పడుకోబెట్టి..

పిల్లలు కలగాలని ఓ కుటుంబం మూర్ఖత్వం (వీడియో) రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : ఇది ఎక్కడ జరిగిందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంతరిక్ష మూలాల అంతు తెలుసుకొనే ఈ...

కేంద్ర ప్రభుత్వ పథకాలను గడపగడపకూ తీసుకెళ్లాలి

- బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నేత తులసిరామ్ విజయకుమార్ రచ్చబండ, శంకర్ పల్లి: కేంద్ర ప్రభుత్వం పడుతున్న సంక్షేమ పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు గడపగడపకు వెళ్లి వివరించాలని బీజేపీ చేవెళ్ల నియోజకవర్గ నేత...

శివరాత్రి పర్వదినాన మాత్రమే తెరిచే శివాలయం

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : మహాశివరాత్రి పర్వదినాన్ని హిందువులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. మహిమాన్వితుడైన పరమ శివుడిని భక్తితో వేడుకుంటారు. ఉపవాసాలు ఉండి రాత్రి జాగరణ చేస్తూ శివతత్వాన్ని వింటారు. ఈ సందర్భంగా శివాలయాలు...

బెంగళూరును దాటేసిన హైదరాబాద్‌

రచ్చబండ, హైదరాబాద్ : హైదరాబాద్‌ మహానగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరం. సాఫ్ట్‌వేర్‌ రంగం దినదిన ప్రవర్థమానమవుతోంది. రియల్‌ ఎస్టేట్‌ రంగం దూసుకుపోతోంది. వ్యాపార, వాణిజ్య రంగాల్లో విశేష వృద్ధిని చాటుతోంది. ఇలాంటి...

వడివడిగా కేసీఆర్ అడుగులు.. పార్టీ పేరు ఇదే.. ముహూర్తం ఖరారు!

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ రోజే ప్రగతి భవన్లో కీలక సమావేశం జరగనుంది. ఈ...

srivaris properties | శ్రీవారి ఆస్తుల వెల్లడి.. టన్నులకొద్ది బంగారం.. వేల కోట్ల విలువైన డిపాజిట్లు

తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తులను సంస్థ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ప్రకటించారు. వివిధ రూపాల్లో ఉన్న స్వామి వారి ఆస్తుల( srivaris properties ) వివరాలను ఆయన వెల్లడించారు.

భారత్ జోడో యాత్రకు త్వరలో ప్రియాంకగాంధీ.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్

రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో ఆయన సోదరి, ఆ పార్టీ కీలక నేత ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. దీంతో అన్నా చెల్లెళ్లు...