సాగర్ కాల్వలో లారీ డ్రైవర్ గల్లంతు
హాలియా : నల్లగొండ జిల్లా హాలియా ప్రమాదవశాత్తు కాలువలో పడి వ్యక్తి గల్లంతయ్యాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన రామిశెట్టి వెంకటరామ సత్యనారాయణ(35) వృత్తి రీత్యా లారీ డ్రైవర్.
జడ్చర్ల నుంచి గుంటూరుకు లారీ లోడుతో వెళ్తూ మార్గమధ్యంలో హాలియా...
తన సుఖం కోసం కూతురి సుఖాన్ని కాలరాయాలనుకుంది..
చెద(డు) పురుగులు
సమాజంలో విపరీత ధోరణులు
బంధాలను హరిస్తున్న వివాహేతర బంధాలు
కట్టుకున్న వారినే కాదు కన్నవారినీ బలితీసుకుంటున్న వైనం
వివాహేతర బంధాలు తోటి బంధాలు, బంధుత్వాలతో పాటు పేగుతెంచుకొని పుట్టిన వారినీ బలి చేయజూస్తున్నాయి. ఇలాంటి ఘటనలు సమాజంలో తరచూ జరుగుతూనే ఉన్నాయి. తెలిసే జరుగుతున్న ఇలాంటి విపరీత ఘటనలతో సభ్యసమాజమే...
పట్టిస్తే రూ.10 లక్షలు
ట్రై చేయండి చూద్దాం..!
హైదరాబాద్ : అతన్ని పట్టిస్తే రూ.10 లక్షల నజరానా ఇస్తాం.. అతని సమాచారమిచ్చినా, ఆచూకీ తెలిపినా నగదు బహుమానం ఇస్తాం.. అని హైదరాబాద్ నగర పోలీసులు ప్రకటించారు. ఆ నజరానా మీకే దక్కొచ్చు ట్రై చేయండి.. నగదు కోసం కాకపోయినా ఓ దుండగుడిని పట్టించడం...
ఎవరా నలుగురు ఎమ్మెల్యేలు?
బెంగళూరు డ్రగ్స్ కేసులో కదులుతున్న హైదరాబాద్ డొంక
కర్ణాటక రాష్ట్రం బెంగళూరు సమీపంలోని ఓ ఫాంహౌస్ లో కన్నడ హీరో ఇచ్చిన వింధుకు హాజరైన వారి కోసం తీగలాగుతున్నారు. ఆ వింధుకు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలతో పాటు ఒక తెలుగు నటుడు ఉన్నట్లు ప్రాథమిక సమాచారాన్ని అక్కడి...
నల్లగొండ జిల్లాలో ముగ్గురు విద్యార్థుల దుర్మరణం
నల్లగొండ జిల్లా అనుముల మండలం చింతగూడెం స్టేజీ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. వివరాలిలా ఉన్నాయి. ఇదే మండలం అనుముల, మొసంగి, చింతపల్లి గ్రామాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు బొడ్డుపల్లి మహేష్, శ్రీకాంత్, శివలు నల్లగొండలోని ఓ కళాశాలలో ఇంటర్...
రైతుల వివాదం.. ట్రాక్టర్ దహనం
రెండు రైతు కుటుంబాల నడుమ నెలకొన్న వివాదం ఓ ట్రాక్టర్ దహనానికి దారితీసింది. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా గరిడిపల్లి మండలం శీతల తండా పరిధిలో జరిగిన ఈ ఘటనపై గ్రామస్థులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. శీతల తండా గ్రామంలో గుగులోతు శాంతకు చెందిన వరి పొలం...
చాటింగ్కు దిగారో.. అంతే సంగతి!
నేను ఒంటరి మహిళను.. మీతో చాట్ చేయాలనుకుంటున్నాను.. ముందుగా మెసేజ్ పంపేవారికే ఛాన్స్.. అంటూ వచే్చ మెసేజ్లకు స్పందించారో మాయాజాలంలో చిక్కకున్నట్లే.. కొందరు అమాయకులు ఇలాంటి మెసేజ్లకు పడిపోయి నగదు పోగొట్టుకున్న వారెందరో ఉన్నారు. కానీ ఒక యువకుడు ప్రాణాన్నే బలి తీసుకున్నాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన...