సర్పంచులలో ఈ సర్పంచ్ వేరయా
సర్పంచులలో ఈ సర్పంచ్ వేరయా
రచ్చబండ, శంకర్ పల్లి: సర్పంచులలో ఈ సర్పంచ్ వేరయా.. అని పాడుకుంటున్నారు, ఆ వూరే కాదు.. మండలం, పరిసర ప్రాంతవాసులు. అభివృద్ధి చేయడం చూశాం.. సంక్షేమ పథకాలు అందించడం...
కాంగ్రెస్ పార్టీ మంచి లీడర్ ను కోల్పోయింది
ఎంపీపి కొట్టె పద్మవతీ సైదేశ్వరావు
రూ.10వేల ఆర్ధికసాయం అందజేత
మేళ్లచెర్వు : మేళ్లచెర్వు మండలానికి చెందిన మంచి లీడర్ ను కాంగ్రెస్ పార్టీ కోల్పోయినదని మేళ్లచెర్వు ఎంపీపీ కొట్టె పద్మవతి సైదేశ్వరావు తెలిపారు. శనివారం మేళ్లచెర్వు...
మునుగోడు ఎన్నిక ఖర్చు అంచనా మైండ్ బ్లోయింగ్.. ఒక్కో పార్టీ అంత పెడుతుందా?
రచ్చబండ ప్రతినిధి, మునుగోడు : వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్ గా అన్ని రాజకీయ పక్షాలు భావిస్తున్న మునుగోడు ఉప ఎన్నికలో ఒక్కో పార్టీ ఖర్చు అంచనా ఎంతో తెలుసా.. మైండ్...
మునుగోడులో కామ్రేడ్ల మద్దతు అటేనా? టీఆర్ఎస్ వైపా.. కాంగ్రెసు జట్టా?
రచ్చబండ, హైదరాబాద్ : నల్లగొండ జిల్లా అంటే ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. జిల్లాలో ఆపార్టీల ప్రభ వెలిగింది. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా జిల్లాలో సగం స్థానాలకు పైగా వామపక్షాలే గెలిచి నిలిచాయి....
రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కత్తి కార్తీకగౌడ్
రచ్చబండ : ప్రముఖ యాంకర్, సోషల్ వర్కర్ కత్తి కార్తీక గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ మేరకు చేరిక విషయమై ఆ పార్టీ కూడా నిర్ణయం తీసుకుంది. ఈనెల 16న గాంధీభవన్...
మహారాష్ట్రలో అనూహ్య పరిణామం.. చివరి దశలో కీలక ట్విస్ట్
రచ్చబండ : కీలక దశకు చేరుకున్న మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. దేశం యావత్తు ఉత్కంఠగా ఎదురు చూస్తుండగా గురువారం సాయంత్రం అదిరిపోయే ట్విస్ట్ ఎదురైంది. బీజేపీ సీఎం పదవి తీసుకోవడంపై...
మలుపు తిరిగిన ‘మహా’ రాజకీయం
• సీఎంగా ఫడ్నవీస్, డిప్యూటీ సీఎంగా షిండే?
విశ్లేషకుల అంచనా ప్రకారం మహారాష్ట్ర రాజకీయ మలుపు తిరిగింది. ముఖ్యమంత్రి పదవికి ఉద్దవ్ థాక్రే రాజీనామాతో బీజేపీ, షిండే వర్గం ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు...
మహారాష్ట్రలో మరో కీలక మలుపు?
మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ ఉనికికి ప్రమాదం ఏర్పడిన ఈ తరుణంలో మరో కీలక మలుపు తిరగనుంది. ఇప్పటికే ఏక్ నాథ్ షిండే నేతృత్వంలో 39 మంది ఎమ్మెల్యేలు చీలిపోయారు. గురువారం...
పతనం అంచున మహారాష్ట్ర సర్కారు
• ఏ పార్టీకెంత మంది ఎమ్మెల్యేలు.. • పార్టీల బలాబలాలు
రచ్చబండ :మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ కూటమి ప్రభుత్వం పతనం అంచున ఉందా.. ప్రస్తుత ప్రభుత్వానికి చివరి రోజులేనా.. శివసేన లుకలుకలే పతనానికి...
సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగలేఖ
బాసరలోని ట్రిబుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన తీవ్రరూపం దాల్చింది. జోరు వర్షంలోనూ వారి ఆందోళన కొనసాగుతోంది. వారం రోజులు దాటినా ప్రభుత్వం స్పందించడం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి...