బెంగళూరును దాటేసిన హైదరాబాద్
రచ్చబండ, హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరం వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న నగరం. సాఫ్ట్వేర్ రంగం దినదిన ప్రవర్థమానమవుతోంది. రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతోంది. వ్యాపార, వాణిజ్య రంగాల్లో విశేష వృద్ధిని చాటుతోంది. ఇలాంటి...
వడివడిగా కేసీఆర్ అడుగులు.. పార్టీ పేరు ఇదే.. ముహూర్తం ఖరారు!
రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ రోజే ప్రగతి భవన్లో కీలక సమావేశం జరగనుంది. ఈ...
srivaris properties | శ్రీవారి ఆస్తుల వెల్లడి.. టన్నులకొద్ది బంగారం.. వేల కోట్ల విలువైన డిపాజిట్లు
తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్తులను సంస్థ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తాజాగా ప్రకటించారు. వివిధ రూపాల్లో ఉన్న స్వామి వారి ఆస్తుల( srivaris properties ) వివరాలను ఆయన వెల్లడించారు.
భారత్ జోడో యాత్రకు త్వరలో ప్రియాంకగాంధీ.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్
రచ్చబండ, ఆన్లైన్ ప్రతినిధి : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతోన్న భారత్ జోడో యాత్రలో ఆయన సోదరి, ఆ పార్టీ కీలక నేత ప్రియాంకగాంధీ పాల్గొననున్నారు. దీంతో అన్నా చెల్లెళ్లు...
నేటి నుంచే భారత్ జోడో యాత్ర.. కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!
రచ్చబండ : కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న భారత్ జోడో యాత్ర బుధవారం సాయంత్రం ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తేవాలనే సంకల్పంతో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ...
హైదరాబాద్ లో ఆరు చోట్ల ఈడీ సోదాలు.. మద్యం కుంభకోణంపై విచారణ
రచ్చబండ, హైదరాబాద్ : మద్యం కుంభకోణం ఆరోపణల విషయంలో ఈడీ అధికారులు హైదరాబాద్ నగరంలో మంగళవారం సోదాలు చేపడుతున్నారు. నగరంలోని ఆరు చోట్ల సోదాలు కొనసాగుతోన్నాయి. ఢిల్లీ, లక్నో, చెన్నై, బెంగళూరు, గురుగావ్...
ఐజేయూ జాతీయ అధ్యక్షుడిగా శ్రీనివాస్ రెడ్డి
ఢిల్లీ : ఐజేయూ జాతీయ కమిటీ అధ్యక్షుడిగా కే.శ్రీనివాస్ రెడ్డి, సెక్రటరీ జనరల్ గా బల్విందర్ సింగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఐజేయూ ఎన్నికల సెంట్రల్ రిటర్నింగ్ అధికారి ఏంఏ మాజిద్...
భారత్ ఆర్మీ డాగ్ కు గ్యాలంట్రీ అవార్డు.. సైనికులను కాపాడేందుకు ప్రాణాలర్పించిన కుక్క
రచ్చబండ, ఆన్ లైన్ ప్రతినిధి : భారత్ ఆర్మీలో విశేష సేవలందించిన సైనికులకు అవార్డులు ఇచ్చి సత్కరించుకోవడం ఆనవాయితీ. ప్రతీ ఏటా స్వాతంత్ర్య దినోత్సవాన సైనికులకు వారి సేవలకు గాను వివిధ స్థాయిల్లో...
ఇండియాతో పాటు మరో ఐదు దేశాల్లో ఆగస్టు 15నే స్వాతంత్ర్య దినోత్సవం
రచ్చబండ : భారతదేశానికి 1947 ఆగస్టు 15న బ్రిటీష్ ప్రభుత్వం నుంచి స్వాతంత్ర్యం సిద్ధించింది. అప్పటి నుంచి ప్రతీ ఏటా అదేరోజున దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని జాతి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. జాతి...
జమిలి ఎన్నికల వైపే మొగ్గు? అటు వైపే కేంద్రం అడుగులు?
రచ్చబండ : ఈ సారి లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయా.. కొన్ని రాష్ట్రాల ముందుస్తు ఊహాగానాలకు తెరపడనుందా.. ఖర్చు తగ్గించుకునేందుకు ఎన్నికల సంఘం జమిలి ఎన్నికలే మేలనుకున్నదా.. కేంద్ర...